Tuesday, July 5, 2011

vitanda vaadam

     అసలు తెరాస  వారికి కావలసింది తెలంగాణా రాష్ట్రమా?లేక తెలుగు దేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేయడమా? పరిస్తితులు చూస్తుంటే వారికి కావలసింది రెండోదే అనిపిస్తుంది.
           ఎందుకంటే,ఎంతసేపు చంద్రబాబు లేట్టారు యివ్వాలి అంటారే గాని  ,అసలు బిల్లు పెట్టాల్సిన్ కాంగ్రేసు మీద వత్తిడి తేరు.
    ప్రొద్దున్నే యే t .v .చానలయిన పెట్టండి.తెరాస వాళ్ళు మాట్లదిదంతా  చంద్రబాబు తెలంగాణను అదూకున్తున్నదనె ఆరోపణే.
   నిజంగా  చంద్ర బాబు అంత సమర్డుడా !బాజాప తో పొత్తు ఉన్నపుదు  తెదేప  సమైక్య వాదిగానే పోటి చేసింది.అందుకు కట్టుబడి వుంది.బాజాపా తన అసమర్దాతనుంచి తప్పించు కోవటానికి తెదేప అద్దోచిండానే కుంటి సాకు చెపుతుంది.
   నిజంగా తెలంగాణా తెచుకోవాలనే చిట్టా సుద్ది తెరాస కి వుంటే కాంగ్రేసు పై వత్తిడి తెచ్చి పార్లమెంటు లో బిల్లు పెట్టించాలి .బిల్లు పశు కావటానికి  బాజాప  ,కంగిరేసుల బలం చాలు. అప్పుదేవరడ్డు వచ్చిన బిల్లు పశు అవుతుంది.
వ్యతిరేకించిన పార్టీలకు ప్రజలే బుడ్డి చెపుతారు.
        అంతే కాని, ఏకాభిప్రాయం అని కుంటి సాకులు కాంగ్రేసు చెప్పటం దాన్ని తెరాస సమర్దించటం మానేస్తే  ప్రజలు  నవ్వు కోవటం మానేస్తారు.
     mla లు mp లు రాజీ నామాలు చేసిన యీ సమయం  లో  అదిస్తానాం రాజి ప్రయత్నాలు చేస్తున్న సందర్బంలో, కాంగ్రేసు వాదులు పట్టు పట్టి  ప్రలోభాలకు లొంగకుండా ,
   పార్లమెంటులో బిల్లు పెట్టడ మొకటే తమకు సమ్మతమని భీష్మిన్చుకంటే  తెలంగాణా తప్పకుండ వస్తుంది.